BREAKING
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు
www.ntodaynews.com

నర్సీపట్నంలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ సీనియర్‌ అకౌంటెంట్‌ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 10:46 PM
4 వీక్షణలు

నర్సీపట్నంలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ సీనియర్‌ అకౌంటెంట్‌ అరెస్ట్

రిటైర్డ్‌ ఎంఆర్‌ఓ నుంచి రూ.30 వేలు స్వీకరిస్తుండగా పట్టివేత

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఉపఖజానా కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. రిటైర్డ్‌ ఎంఆర్‌ఓ నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటున్న సీనియర్‌ అకౌంటెంట్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఇంక్రిమెంట్‌ ఏరియర్స్‌ బిల్లు మంజూరు చేయడానికి సదరు అధికారి రూ.50 వేల లంచం డిమాండ్‌ చేసినట్లు సమాచారం. అనంతరం రూ.30 వేలు చెల్లించేలా ఒప్పందం కుదిరిన నేపథ్యంలో లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

ప్రస్తుతం నర్సీపట్నం ఉపఖజానా కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.