BREAKING
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం
www.ntodaynews.com

పోలవరం పూర్వ విద్యార్థుల మానవత్వం.. మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక భరోసా

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Aug, 2026 - 09:42 AM
101 వీక్షణలు

డివిజన్ రిపోర్టర్ అమెర్ల ధర్మా రావు 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2002-03 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు మానవత్వాన్ని చాటుకున్నారు.

అదే బ్యాచ్‌కు చెందిన కంకోళం చంద్రశేఖర్ రాజు అలియాస్ పెయింట్ చందు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు చిన్నపిల్లలు కావడంతో కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గమనించిన పదో తరగతి పూర్వ విద్యార్థులు సహాయం చేయాలని నిర్ణయించారు.

చందు చిన్న కుమార్తె హోస్మిజ పాప పేరు మీద రూ.1,03,000లతో బ్యాంకులో ఎఫ్‌డీ ఖాతా ప్రారంభించి డిపాజిట్ చేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల చేతుల మీదుగా ఎఫ్‌డీ డిపాజిట్ బాండును చందు భార్యకు అందజేశారు.

ఆపద సమయంలో తమ స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులను గ్రామస్థులు అభినందించారు. స్నేహబంధానికి, మానవత్వానికి ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది.