BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్రిక్తత…

ఆంధ్రప్రదేశ్
/ పశ్చిమ గోదావరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 04:50 PM
65 వీక్షణలు

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్రిక్తత… ఆకివీడులో ఉద్రిక్త పరిస్థితులు

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పై దాడికి యత్నం జరిగినట్లు సమాచారం.

పెడపేట రామాలయానికి వెళ్లిన రఘురామను ఒక వర్గం అడ్డుకుంది. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి చేరుకున్న కూటమి నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

అయితే, రఘురామపై దాడిని అడ్డుకున్న కూటమి నేతలపైనా దాడి జరిగినట్లు తెలుస్తోంది. రాడ్లతో ఓ వర్గం నాయకులు దాడికి దిగడంతో పలువురు కూటమి నేతలు గాయపడ్డారు.

గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం. ఘటన స్థలంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండగా, పోలీసులు భారీగా మోహరించారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.