BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్రిక్తత…

ఆంధ్రప్రదేశ్
/ పశ్చిమ గోదావరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 04:50 PM
85 వీక్షణలు

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్రిక్తత… ఆకివీడులో ఉద్రిక్త పరిస్థితులు

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పై దాడికి యత్నం జరిగినట్లు సమాచారం.

పెడపేట రామాలయానికి వెళ్లిన రఘురామను ఒక వర్గం అడ్డుకుంది. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి చేరుకున్న కూటమి నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

అయితే, రఘురామపై దాడిని అడ్డుకున్న కూటమి నేతలపైనా దాడి జరిగినట్లు తెలుస్తోంది. రాడ్లతో ఓ వర్గం నాయకులు దాడికి దిగడంతో పలువురు కూటమి నేతలు గాయపడ్డారు.

గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం. ఘటన స్థలంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండగా, పోలీసులు భారీగా మోహరించారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.