BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 27 March 2026, 04:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్రిక్తత…

ఆంధ్రప్రదేశ్
/ పశ్చిమ గోదావరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 04:50 PM
165 వీక్షణలు

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్రిక్తత… ఆకివీడులో ఉద్రిక్త పరిస్థితులు

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పై దాడికి యత్నం జరిగినట్లు సమాచారం.

పెడపేట రామాలయానికి వెళ్లిన రఘురామను ఒక వర్గం అడ్డుకుంది. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి చేరుకున్న కూటమి నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

అయితే, రఘురామపై దాడిని అడ్డుకున్న కూటమి నేతలపైనా దాడి జరిగినట్లు తెలుస్తోంది. రాడ్లతో ఓ వర్గం నాయకులు దాడికి దిగడంతో పలువురు కూటమి నేతలు గాయపడ్డారు.

గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం. ఘటన స్థలంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండగా, పోలీసులు భారీగా మోహరించారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.