www.ntodaynews.com
బాయ్స్ హై స్కూల్లో ఫుడ్ చెకింగ్
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
బాయ్స్ హై స్కూల్లో ఫుడ్ చెకింగ్
విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న పార్టీ నాయకులు
పుంగనూరు పట్టణంలోని బాయ్స్ హై స్కూల్లో పార్టీ ఆదేశాల మేరకు ఫుడ్ చెకింగ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న ఆహారం నాణ్యతను పరిశీలించి, పిల్లలతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్, మహిళా విభాగ అధ్యక్షురాలు కవితమ్మ, టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు హేమాద్రి, యూనిట్ ఇన్చార్జ్లు షామీర్, నూరుల్లా, ఇమ్రాన్, రాజు, మౌలా తదితరులు పాల్గొన్నారు.