BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 08 April 2026, 02:02 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బాయ్స్ హై స్కూల్‌లో ఫుడ్ చెకింగ్

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
08 Apr, 2026 - 02:02 PM
112 వీక్షణలు

బాయ్స్ హై స్కూల్‌లో ఫుడ్ చెకింగ్

విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న పార్టీ నాయకులు

పుంగనూరు పట్టణంలోని బాయ్స్ హై స్కూల్‌లో పార్టీ ఆదేశాల మేరకు ఫుడ్ చెకింగ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న ఆహారం నాణ్యతను పరిశీలించి, పిల్లలతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్, మహిళా విభాగ అధ్యక్షురాలు కవితమ్మ, టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు హేమాద్రి, యూనిట్ ఇన్‌చార్జ్‌లు షామీర్, నూరుల్లా, ఇమ్రాన్, రాజు, మౌలా తదితరులు పాల్గొన్నారు.