BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

రాష్ట్రంలో మూడు రోజులు రిజిస్ట్రేషన్ సేవలు బంద్.. జూన్ 29 నుంచి యథావిధిగా సేవలు

ఆంధ్రప్రదేశ్
Reporter
JP.Nagireddy రాయచోటి మండల ప్రతినిధి
26 Jun, 2026 - 01:22 PM
8 వీక్షణలు

అమరావతి | N Today News

రాష్ట్రంలోని స్టాంపులు & రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన సేవలు మూడు రోజుల పాటు అందుబాటులో ఉండవని అధికారులు వెల్లడించారు. శాఖ వెబ్‌సైట్‌తో పాటు అనుబంధ ఆన్‌లైన్ సేవల సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అధికారుల సమాచారం ప్రకారం, జూన్ 26 నుంచి జూన్ 28 వరకు శాఖకు సంబంధించిన సేవలు నిలిపివేయబడతాయి. ఈ కాలంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, ఆన్‌లైన్ లావాదేవీలు, ఇతర డిజిటల్ సేవలు అందుబాటులో ఉండవు.

జూన్ 26న మొహర్రం సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉండగా, జూన్ 28 ఆదివారం సెలవు. మధ్యలో ఉండే జూన్ 27 (శనివారం) పనిదినమైనప్పటికీ, సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ముఖ్యంగా ఆన్‌లైన్ చెల్లింపుల సేవలు అందుబాటులో ఉండవని అధికారులు స్పష్టం చేశారు.

సర్వర్ నిర్వహణ పనులు పూర్తైన అనంతరం జూన్ 29 నుంచి స్టాంపులు & రిజిస్ట్రేషన్ల శాఖ సేవలు యథావిధిగా ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ అవసరాలు ఉన్న ప్రజలు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని తమ పనులను ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.