BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

చిత్తూరులో జాడ లేని చినుకు

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
P. kishore Chittoor Constituency Reporter
21 Aug, 2026 - 10:20 PM
6 వీక్షణలు

చిత్తూరులో జాడ లేని చినుకు

చిత్తూరు జిల్లాలో ఆగస్టు నెలలో పడాలనిపిస్తున్న వర్షాలు ఎప్పటికీ పూర్తిగా ఒక చాటేసాయి గతంలో కంటే సాధారణ వర్షపాతం 123.3m కాగా నేటి వరకు కేవలం 25 శాతం మాత్రమే నమోదు అయింది గడచిన 15 రోజులుగా ఒక చినుకు పడలేదు తవణంపల్లి పలమనేరు ఐరాల పూతలపట్టు గంగవరం గుడిపాల చిత్తూరు సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదయింది దీని కారణంగా వర్షాన్ని నమ్ముకొని వేసిన పంటలు పూర్తిగా ఎండిపోయాయి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.