BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

ఘనంగా వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 07:55 PM
71 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా - విస్సన్నపేట.విస్సన్నపేటలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో రంగా-రాధ మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా 79వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ, వంగవీటి మోహన రంగా ప్రజల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని, ఆయన నిజాయితీకి, నిబద్ధతకు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ఆయన ఈ రోజున బ్రతికి ఉండి ఉంటే రాష్ట్ర రాజకీయాల్లో మరో ప్రత్యేకమైన మార్పు వచ్చేదని అభిప్రాయపడ్డారు.

జయంతి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి, పెద్ద సంఖ్యలో ప్రజలకు భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో రంగా అభిమానులు, మిత్రమండలి సభ్యులు, స్థానిక నాయకులు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.