BREAKING
మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి తేదీ! మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి తేదీ!
www.ntodaynews.com

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
P. kishore Chittoor Constituency Reporter
21 Aug, 2026 - 09:41 AM
57 వీక్షణలు

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు

చిత్తూరు: వివాహ ఆహ్వానం మేరకు చిత్తూరుకు విచ్చేసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను అఖిల భారత యాదవ మహా సంఘం చిత్తూరు జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహా సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు పి. నవీన్ యాదవ్, హబులస్ ఫౌండేషన్ చైర్మన్ వినోద్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు వాసు యాదవ్, ప్రధాన కార్యదర్శి కుమార్ యాదవ్, జాయింట్ సెక్రటరీ ఓంప్రకాష్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవేంద్ర యాదవ్ తదితరులు ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను కలిశారు.

ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు పలు అంశాలపై ఎమ్మెల్యేతో ఆత్మీయంగా చర్చించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.