BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

కూసుమంచిలో మొహరం సందడి.. ఊరేగుతున్న పీరీలు.. చిన్ననాటి జ్ఞాపకాలకు మళ్లీ ఊపిరి!

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 01:17 PM
69 వీక్షణలు

ఖమ్మం జిల్లా కూసుమంచిలో మొహరం వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మొహరం సందర్భంగా భారీ పీరీల ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కూసుమంచిలో ప్రతి ఏటా పెద్ద పెద్ద పీరీలు అధిక సంఖ్యలో ఊరేగడం ఈ వేడుకల ప్రత్యేకత.

సాయంత్రం 4 గంటల నుంచి పాత మసీద్ సెంటర్‌లో జాతర ప్రారంభమై భక్తులు, ప్రజలతో సందడిగా మారుతుంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు పీరీలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

కూసుమంచి వాసులకు ఈ మొహరం వేడుకలు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, మధురస్మృతులను మరోసారి సజీవం చేస్తున్నాయి. మతసామరస్యానికి ప్రతీకగా జరిగే ఈ వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఆనందోత్సాహాలతో వేడుకలను జరుపుకుంటున్నారు.