BREAKING
ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు
www.ntodaynews.com

నర్సాపూర్ లొ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన..

తెలంగాణ
17 Jul, 2025 - 07:49 AM
247 వీక్షణలు
నర్సాపూర్ లొ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన.. (NTODAY NEWS లక్ష్మి ప్రసాద్ నర్సాపూర్ ప్రతినిధి ) 1.మెదక్ జిల్లా ఇంచార్జ్ తెలంగాణ కార్మిక ఉపాధి శిక్షణ కర్మ గారాల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసిన నస్తీపూర్ గ్రామస్తులు. 2.గ్రామంలోని సమస్యల పరిస్కార కోసం వినతిపత్రం అందజేత. 3,నర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజి రెడ్డి ఆధ్వర్యంలో మంత్రికీ వినతిపత్రం అందజేసిన జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వరిగుంతం కృష్ణ గురువారం నర్సాపూర్ పట్టణంలో సాయి కృష్ణ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు మహిళా సంక్షేమ పథకాలను వివరించడానికి వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేయడానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా బొకేతో షాలుతో సత్కరించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని మంత్రికీ బహుకరించి మంత్రి గడ్డం వివేక్ కి సంగారెడ్డి మెయిన్ రోడ్డు నుండి నస్తీపూర్ విలేజ్ లోపల వరకు డాంబర్ రోడ్ మరమ్మత్తులు చేసి నూతన డాంబర్ రోడ్ సాంక్షన్ అదేవిధంగా బటర్ఫ్లై లైట్స్ మూడు సాంక్షన్ చేయగలరని అదేవిధంగా నస్తిపూర్ గేటు వద్ద బస్టాండ్ కూడా ఏర్పాటు చేయాలని మంత్రికీ టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో వరిగుంతం కృష్ణ నస్తిపూర్ గ్రామ సమస్యల వినతి పత్రం మంత్రివర్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నస్తీపూర్ గ్రామస్తులు యూత్ కాంగ్రెస్ విలేజ్ కోఆర్డినేట్రీ నీరుడి అనిల్ యూత్ కాంగ్రెస్ నాయకులు గొడుగు నరసింహులు యూత్ కాంగ్రెస్ మండల నాయకులు ఫారుక్ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube