BREAKING
మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి తేదీ! మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి తేదీ!
www.ntodaynews.com

టిడిపి నాయకులతో సమావేశం

ఆంధ్రప్రదేశ్
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
21 Aug, 2026 - 06:58 PM
15 వీక్షణలు

టిడిపి నాయకులతో సమావేశం

గోపాలపురం నియోజకవర్గ కార్యాలయంలో టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించాను.

ఈ సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యల పరిష్కారం తదితర అంశాలపై నాయకులతో చర్చించాను. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ, పార్టీ శ్రేణుల సన్నద్ధత, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించాం.

ఈ సందర్భంగా గోపాలపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఒకరోజు పాదయాత్ర నిర్వహించాలని సమావేశానికి హాజరైన టీడీపీ నాయకులు ఏకగ్రీవంగా నిర్ణయించారు.

త్వరలోనే కూటమి నాయకులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి, అందరి సమన్వయంతో భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తాం. ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కూటమి శ్రేణులన్నీ ఐక్యంగా ముందుకు సాగుతాం.