BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

తిరువూరులో ఘనంగా జాతీయ వృద్ధుల దినోత్సవం.. 40 మంది వృద్ధులకు చీరల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 07:59 PM
23 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలంలో జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరువూరులోని ఐడియాస్ సేవా సంస్థ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వయోవృద్ధులను సన్మానించి వారికి చీరలను పంపిణీ చేశారు.

తిరువూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీ, అశోక్ నగర్, వడ్డెర కాలనీ, జంగాల కాలనీ, బైపాస్ రోడ్, మాలపల్లి ప్రాంతాలకు చెందిన 40 మంది వయోవృద్ధులకు చీరలు అందజేశారు. వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి కనీస ధర్మమని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉయ్యూరు అనసూయ, మానవ హక్కుల సంఘం కార్యదర్శి రాధమ్మ, హృదయ మేరీ రాణి తదితరులు పాల్గొన్నారు. వృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని వారు కోరారు.