BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 03 September 2026, 09:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో పద్య, సూక్తుల పోటీల విజేతలకు బహుమతులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 09:36 PM
8 వీక్షణలు

తిరువూరు: శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో తిరువూరు పట్టణంలోని తొమ్మిది పాఠశాలల్లో ఇటీవల నిర్వహించిన పద్య, సూక్తుల పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు గురువారం బహుమతులు అందజేశారు.

ప్రతి పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు డివిజనల్ ఉప విద్యాధికారి శ్యామ్ సుందరరావు బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థుల్లో తెలుగు పద్యాలు, సూక్తులపై ఆసక్తిని పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ దామెర ప్రభాకర్ రావు, పలువురు ఉపాధ్యాయులు, సత్యసాయి సేవా కమిటీ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.