కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం గ్రామంలో ముత్యాలమ్మ మరియు బోనాల పండుగ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది డప్పు వాయిద్యాలు డిజె సౌండ్ యువతి యువకుల నృత్యాలు మహిళలందరూ బోనాలతో సందడి వాతావరణాన్ని సృష్టించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ చక్రాల ఉమా పిచ్చయ్య, ఉపసర్పంచ్ దోసపాటి రవి, వార్డు మెంబర్లు మనీ శ్రీనివాస రెడ్డి, షేక్ సల్మా రఫీ ,అలుగు పల్లి జైపాల్ రెడ్డి ,మర్రిపల్లి ఉపేందర్ ,నీలకంఠ నరసయ్య, నీలకంఠ వెంకటేశ్వర్లు, వీరమని, చింతమల్ల మమత మరియు యువజన సంఘ సభ్యులు దోసపాటి సతీష్, చిలక వెంకన్న, గుండ్లపల్లి వీరయ్య ,బాణాల ప్రవీణు, నీలకంఠం సాయిబాబా తదితరులు పాల్గొని అమ్మవారికి ఇష్టమైన బోనం సమర్పించడం జరిగినది