BREAKING
మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ తాడికొండ: గోపి మృతి పై పోలీసుల వివరణ .... పటాన్‌చెరు: పాఠశాలలో నాలుగు గదులకు శంకుస్థాపన ముత్యాలమ్మపాలెంలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో పర్మిషన్..... ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ తాడికొండ: గోపి మృతి పై పోలీసుల వివరణ .... పటాన్‌చెరు: పాఠశాలలో నాలుగు గదులకు శంకుస్థాపన ముత్యాలమ్మపాలెంలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో పర్మిషన్..... ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది
Date of Publish : 03 September 2026, 10:40 am
Posted by : SEETHA KIRAN KUMAR

నేటి నుంచి సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ అమల్లోకి

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
03 Sep, 2026 - 10:40 AM
12 వీక్షణలు

న్యూఢిల్లీ | Ntoday News

రైతులకు ఎరువుల కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ ను నేటి నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా రైతులు ఇంటి వద్ద నుంచే ఎరువులను బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్లు సమాచారం.

యూరియాతో పాటు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను కూడా యాప్‌ ద్వారా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఎరువుల లభ్యత, కొనుగోలు ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

యాప్‌ను వినియోగించాలంటే రైతులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ పూర్తయిన ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపు (ID) కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే రైతు భరోసా, రైతు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు కూడా ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు చెబుతున్నట్లు సమాచారం.