గణేశ్ మండపాలకు ఆన్లైన్లో పర్మిషన్.....
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
గణేశ్ మండపాలకు ఆన్లైన్లో పర్మిషన్!
ఏపీ: వినాయక చవితి వేళ గణేశ్ మండపాల ఏర్పాటుకు అనుమతిని ఆన్లైన్లో సింగిల్ విండో విధానం ద్వారా అందుబాటులోకి తెచ్చామని డీజీపీ హరీశ్ కుమార్ తెలిపారు. పోలీసులు, ఫైర్, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ శాఖల అనుమతులన్నింటినీ ఒకే పోర్టల్ ద్వారా పొందేలా చర్యలు చేపట్టారు.
ganeshutsav.Net
వివరాలు చెక్ చేసిన తర్వాత సంబంధిత అధికారులు అనుమతులు జారీ చేస్తారని తెలిపారు.