BREAKING
నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం
www.ntodaynews.com

వృద్ధాశ్రమంలో నిత్యావసరాల పంపిణీ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
04 Jul, 2026 - 06:22 PM
16 వీక్షణలు

లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో శనివారం నార్కట్‌పల్లిలోని ఆదరణ వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. క్లబ్ ట్రెజరర్ పంతంగి కరుణాకర్ గౌడ్ కుమారుడు అఖిలేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆశ్రమంలోని వృద్ధులకు బియ్యం, కిరాణా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు నరసింహ గౌడ్, చార్టర్ ప్రెసిడెంట్ జనగాం రవీందర్ గౌడ్ మాట్లాడుతూ మానవ సేవనే ధ్యేయంగా లయన్స్ క్లబ్ ఇలాంటి సామాజిక కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తోందని, పుట్టినరోజులను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం యువతకు ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు పొన్నం లక్ష్మయ్య గౌడ్, దంతూరి సైదులు గౌడ్, బెల్డ సత్యనారాయణ, రంగా వెంకటేశ్వర్లు, బాలాగోని రాజు గౌడ్, పల్ల వెంకటేశ్వర్లు, పబ్బతి సత్యనారాయణ, ఆశ్రమ నిర్వాహకులు శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.