BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

ఏలూరు: నేటి నుంచి పాపికొండల బోటింగ్‌ యాత్ర పునఃప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jul, 2026 - 11:06 AM
90 వీక్షణలు

భద్రతా కారణాలతో కొంతకాలంగా నిలిపివేసిన పాపికొండల బోటింగ్‌ యాత్రకు అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో నేటి నుంచి పాపికొండల సందర్శనకు బోటింగ్‌ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి.

గోదావరి అందాలు, ప్రకృతి సోయగాలతో పర్యాటకులను ఆకట్టుకునే పాపికొండల యాత్ర తిరిగి ప్రారంభం కావడంతో పర్యాటకుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాజమండ్రి పుష్కర ఘాట్‌తో పాటు భద్రాచలం నుంచి కూడా బోటింగ్‌ యాత్రలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి.

పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకున్న అనంతరం సేవలను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. బోట్లలో తప్పనిసరిగా లైఫ్‌ జాకెట్లు ధరించాలని, భద్రతా నిబంధనలు పాటించాలని పర్యాటకులకు సూచించారు