BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఏలూరు: నేటి నుంచి పాపికొండల బోటింగ్‌ యాత్ర పునఃప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jul, 2026 - 11:06 AM
53 వీక్షణలు

భద్రతా కారణాలతో కొంతకాలంగా నిలిపివేసిన పాపికొండల బోటింగ్‌ యాత్రకు అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో నేటి నుంచి పాపికొండల సందర్శనకు బోటింగ్‌ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి.

గోదావరి అందాలు, ప్రకృతి సోయగాలతో పర్యాటకులను ఆకట్టుకునే పాపికొండల యాత్ర తిరిగి ప్రారంభం కావడంతో పర్యాటకుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాజమండ్రి పుష్కర ఘాట్‌తో పాటు భద్రాచలం నుంచి కూడా బోటింగ్‌ యాత్రలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి.

పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకున్న అనంతరం సేవలను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. బోట్లలో తప్పనిసరిగా లైఫ్‌ జాకెట్లు ధరించాలని, భద్రతా నిబంధనలు పాటించాలని పర్యాటకులకు సూచించారు