విఠలం ఇది ఓ గ్రామం పేరు మాత్రమే కాదు..
అన్నమయ్య జిల్లా పుంగనూరు ప్రతినిధి
స్వామి పేరునే మొదటి పాండురంగ స్వామి ఆలయ నిర్మాణం...
భారత దేశ చరిత్ర లో నాలుగు వందల ఏళ్ల పాటు పరిపాలించిన విజనగరసామ్రాజ్య అధినేత శ్రీకృష్ణ దేవా రాయల్, వేంకంట పతి రాయుల వారు నిర్మించిన ఎన్నో ఆలయాల్లో అన్నమయ్య జిల్లా వాల్మీకి పురం మండలం నుండి నాలుగు కిలోమీటర్ల దూరం లో సుమారు 16,17 వ శతబ్దం లో విఠలేశ్వర స్వామి పేరునే తమ ఊరు పేరు గా మార్చుకొన్న విఠళం అనే ఊరు ఆంధ్రప్రదేశ్ లో మొట్ట మొదటి పాండురంగ స్వామి పేరు నె ఊరి పేరుగా ఏర్పాటు చేసుకొన్న శ్రీ కృష్ణ ఆలయానికి సంబందించిన విఠలం అనే గ్రామంలో శిథిలమైన విజయనగర కాలపు ఆలయాన్ని గురించి పరిశీలించి,శిల్పాలు, శాసనాలు,ఊరి ప్రజల నోటి మాటలను అధ్యయనం చేసి, ఆ ఆలయం ఎవరు ఎప్పుడు ఎలా నిర్మించారు అనే విషయాల గురించి శోధించి, ఆధారాలు సేకరించి పుస్తక మరియు ఏఐ వీడియో రూపంలో సాయి కృష్ణ అభిమన్యు చిత్రీకరించారు.