BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

విఠలం ఇది ఓ గ్రామం పేరు మాత్రమే కాదు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
05 Jul, 2026 - 11:07 AM
11 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు ప్రతినిధి 

స్వామి పేరునే మొదటి పాండురంగ స్వామి ఆలయ నిర్మాణం...

భారత దేశ చరిత్ర లో నాలుగు వందల ఏళ్ల పాటు పరిపాలించిన విజనగరసామ్రాజ్య అధినేత శ్రీకృష్ణ దేవా రాయల్, వేంకంట పతి రాయుల వారు నిర్మించిన ఎన్నో ఆలయాల్లో అన్నమయ్య జిల్లా వాల్మీకి పురం మండలం నుండి నాలుగు కిలోమీటర్ల దూరం లో సుమారు 16,17 వ శతబ్దం లో విఠలేశ్వర స్వామి పేరునే తమ ఊరు పేరు గా మార్చుకొన్న విఠళం అనే ఊరు ఆంధ్రప్రదేశ్ లో మొట్ట మొదటి పాండురంగ స్వామి పేరు నె ఊరి పేరుగా ఏర్పాటు చేసుకొన్న శ్రీ కృష్ణ ఆలయానికి సంబందించిన విఠలం అనే గ్రామంలో శిథిలమైన విజయనగర కాలపు ఆలయాన్ని గురించి పరిశీలించి,శిల్పాలు, శాసనాలు,ఊరి ప్రజల నోటి మాటలను అధ్యయనం చేసి, ఆ ఆలయం ఎవరు ఎప్పుడు ఎలా నిర్మించారు అనే విషయాల గురించి శోధించి, ఆధారాలు సేకరించి పుస్తక మరియు ఏఐ వీడియో రూపంలో సాయి కృష్ణ అభిమన్యు చిత్రీకరించారు.