BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

విఠలం ఇది ఓ గ్రామం పేరు మాత్రమే కాదు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
05 Jul, 2026 - 11:07 AM
68 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు ప్రతినిధి 

స్వామి పేరునే మొదటి పాండురంగ స్వామి ఆలయ నిర్మాణం...

భారత దేశ చరిత్ర లో నాలుగు వందల ఏళ్ల పాటు పరిపాలించిన విజనగరసామ్రాజ్య అధినేత శ్రీకృష్ణ దేవా రాయల్, వేంకంట పతి రాయుల వారు నిర్మించిన ఎన్నో ఆలయాల్లో అన్నమయ్య జిల్లా వాల్మీకి పురం మండలం నుండి నాలుగు కిలోమీటర్ల దూరం లో సుమారు 16,17 వ శతబ్దం లో విఠలేశ్వర స్వామి పేరునే తమ ఊరు పేరు గా మార్చుకొన్న విఠళం అనే ఊరు ఆంధ్రప్రదేశ్ లో మొట్ట మొదటి పాండురంగ స్వామి పేరు నె ఊరి పేరుగా ఏర్పాటు చేసుకొన్న శ్రీ కృష్ణ ఆలయానికి సంబందించిన విఠలం అనే గ్రామంలో శిథిలమైన విజయనగర కాలపు ఆలయాన్ని గురించి పరిశీలించి,శిల్పాలు, శాసనాలు,ఊరి ప్రజల నోటి మాటలను అధ్యయనం చేసి, ఆ ఆలయం ఎవరు ఎప్పుడు ఎలా నిర్మించారు అనే విషయాల గురించి శోధించి, ఆధారాలు సేకరించి పుస్తక మరియు ఏఐ వీడియో రూపంలో సాయి కృష్ణ అభిమన్యు చిత్రీకరించారు.