BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

చిత్తూరులో ఛార్జర్ పేలడంతో ఇంట్లో మంటలు 90వేలు నష్టం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
05 Jul, 2026 - 12:18 PM
123 వీక్షణలు

చిత్తూరు, పుంగనూరు ప్రతినిధి 

తవణంపల్లి(M) ఎగువతడకరా ఈ. వెంకటాపురంలో ఆదివారం తెల్లవారుజామున మొబైల్ ఛార్జర్ పేలడంతో మాజీ సర్పంచ్ దివంగత సుబ్రహ్మణ్యం శెట్టి నివాసంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రూ.90 వేల నగదు, పట్టు వస్త్రాలు, లైట్లు, టీవీతో పాటు ఇతర గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో స్థానికులు ఆలస్యంగా గుర్తించారు. వారు ఇంటి తాళాలు పగులగొట్టి మంటలను ఆర్పేశారు.