www.ntodaynews.com
బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ రాజకుమారి గనియా
శుక్రవారం బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామం నందు నిర్వహించిన శ్రీశైలం నియోజకవర్గం స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( ప్రజా దర్బార్ ) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా IAS, జేసి శ్రీ సూరజ్ ధనంజయ్ IAS, జిల్లా ఏఎస్పీ శ్రీమతి సుస్మిత IPS మరియు అన్ని విభాగాల జిల్లా స్థాయి అధికారులతో కలిసి పాల్గొన్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి .
#BuddaRajasekharaReddy #SrisailamMLA