BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 21 March 2026, 09:44 pm
Posted by : జీ రెడ్డప్ప నాయుడు

చలివేంద్రం ఏర్పాటు చేసిన సర్పంచ్ రామా జయచంద్ర

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
21 Mar, 2026 - 09:44 PM
196 వీక్షణలు

చిన్నగొల్లపల్లిలో చలివేంద్రం ఏర్పాటు

వేసవిలో ప్రయాణికులకు ఉపశమనం కల్పించిన సర్పంచ్ రామా జయచంద్ర

టి. సుండుపల్లి మండలం చిన్నగొల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ రామా జయచంద్ర ఆధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని చలివేంద్రం ఏర్పాటు చేశారు.

రాజంపేట–రాయచోటి మార్గంలో మర్రిచెట్టు ఆంజనేయస్వామి గుడి సమీపంలోని బస్సు షెల్టర్ వద్ద ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు.

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, గ్రామస్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందిస్తూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింతగా కొనసాగాలని ఆకాంక్షించారు.