BREAKING
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం
www.ntodaynews.com

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
Shaik Chand Basha Pulivendula Constituency Reporter
29 Aug, 2026 - 08:50 PM
2 వీక్షణలు

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

పులివెందుల అర్బన్

​రైతుల సాగునీటి అవసరాలను తీర్చి పంటలను కాపాడటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తుంగభద్ర ప్రాజెక్ట్ హైలెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి స్పష్టం చేశారు.శనివారం పులివెందుల టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మారెడ్డి జోగిరెడ్డి మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి సీబీఆర్ రైట్ కెనాల్‌కు నీటిని విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు.ఆయకట్టు పరిధిలోని పంటలకు సాగునీటి కొరత రాకుండా రాబోయే పది రోజుల పాటు నిరంతరాయంగా నీటి సరఫరా కొనసాగుతుందని అందుబాటులో ఉన్న ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుంటూ చివరి ఆయకట్టు వరకు సమర్థవంతంగా సాగునీరు అందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టారు అని అన్నారు.

​సాగునీటి సరఫరాలో రైతులకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులతో నిరంతరం 

పర్యవేక్షణ చేపడుతున్నారు.​

రైతుల సంక్షేమం,సాగునీటి భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని,రైతన్నలకు అన్ని విధాలా భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మారెడ్డి జోగిరెడ్డి పేర్కొన్నారు.