BREAKING
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం
www.ntodaynews.com

పోలవరంలో ఆర్‌సీఎం చర్చి నిర్మాణ పనులు ముమ్మరం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 08:57 PM
3 వీక్షణలు

పోలవరంలో ఆర్‌సీఎం చర్చి నిర్మాణ పనులు ముమ్మరం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలోని పడమర దళితవాడలో ఆర్‌సీఎం చర్చి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

గ్రామంలో ఆధ్యాత్మిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ చర్చి నిర్మాణానికి కీర్తిశేషులు చల్లారి సత్యం అలియాస్ పానుగంటి సత్యనారాయణ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ఆయన కుమారులు మహేష్ గౌడ్, సూరిబాబు గౌడ్ సారథ్యంలో నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.

చర్చి నిర్మాణం పూర్తయితే గ్రామంలోని క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహించేందుకు మరింత సౌకర్యవంతమైన వసతి అందుబాటులోకి రానుంది. నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు.