BREAKING
మే 11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ 55 మిలియన్లలో ఒకసారి జరిగే అద్భుతం.. గంజాయి మాఫియాకు పోలీసుల చెక్ జనసేనలోకి భారీ చేరికలు నవదంపతులను ఆశీర్వదించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిపిర్టియూ ఏలూరు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షునిగా సత్తెనపల్లి రాము నియామకం రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం-రాహత్ వరం కనబడుట లేదు కుక్కలగూడూర్ గ్రామ మహిళ అదృశ్యం కూరెల్ల గ్రామంలో గ్రామదేవత బొడ్రాయి పండుగ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ సాయి దుర్గ యూత్ సంఘం మే 11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ 55 మిలియన్లలో ఒకసారి జరిగే అద్భుతం.. గంజాయి మాఫియాకు పోలీసుల చెక్ జనసేనలోకి భారీ చేరికలు నవదంపతులను ఆశీర్వదించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిపిర్టియూ ఏలూరు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షునిగా సత్తెనపల్లి రాము నియామకం రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం-రాహత్ వరం కనబడుట లేదు కుక్కలగూడూర్ గ్రామ మహిళ అదృశ్యం కూరెల్ల గ్రామంలో గ్రామదేవత బొడ్రాయి పండుగ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ సాయి దుర్గ యూత్ సంఘం
www.ntodaynews.com

గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా దివ్యాంగులు ఆందోళన

తెలంగాణ
23 Aug, 2025 - 09:41 PM
68 వీక్షణలు
శ్రీసాత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా దివ్యాంగులు సర్టిఫికెట్ కోసం దివ్యాంగులు అయిన సదరం సర్టిఫికెట్ తొలగించడం పై ఉన్న పెన్షన్ పోవడంవల్ల ఆందోళన చెందుతున్నారు NTODAY NEWS: కదిరి నియోజకవర్గం రిపోర్టర్ వినోదకుమార్ కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ బిఎస్ మక్బూల్ అహ్మద్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్నటువంటి పింఛను కొందరికి నిలుపుదల విషయమై ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు గాండ్లపెంట నందు ప్రెస్ మీట్ నిర్వహించి21రకాల దివ్యాంగులకు జరిగిన అన్యాయంపై గాండ్లపెంట మండలంలోని వివిధ గ్రామాల్లో దివ్యాంగ సోదర సోదరీమణులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడుచున్నది కావున ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమమునకు గాండ్లపెంట మండల దివ్యాంగ సోదర సోదరీమణులు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులు కార్యకర్తలు అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు పాత్రికేయ మిత్రులు సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొనవలెనని తెలియజేయడమైనది కన్వీనర్ గజ్జల రవీంద్రారెడ్డి. Follow us on Website Facebook Instagram YouTube