www.ntodaynews.com
ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడి మహిళ మృతి.
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా పుంగనూరు ఏరియా ఆసుపత్రి కి మహిళ మృతదేహం తరలింపు మునిరత్నం మునిరాజా భార్యాభర్తలు వ్యక్తిగత పనుల నిమిత్తం పూజగానిపల్లి నుంచి చౌడేపల్లికి బయలుదేరారు పూజుగానిపల్లి దగ్గర ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ప్రమాదవశాత్తు మణిరత్నం (30) కింద పడిపోయింది వెంటనే భర్త 108 కి ఫోన్ చేసి స్థానిక ఏరియా హాస్పిటల్ కి తీసుకువెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించడం జరిగింది పోలీసులు సంఘటన స్థలం చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది