BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

ఎస్సీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా దాసరి నరసింహ నియామకం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
15 Jun, 2026 - 05:33 PM
171 వీక్షణలు

ఎస్సీ సంక్షేమ సంఘం  తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా చిట్యాలకు చెందిన  దాసరి నరసింహ నియమితులయ్యారు. సంఘం విస్తరణ, బలోపేతం మరియు షెడ్యూల్డ్ కులాల సంక్షేమ లక్ష్యాల సాధనలో భాగంగా ఈ నియామకం జరిగినట్లు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.

​సంఘం జాతీయ అధ్యక్షులు తీగల అశోక్ కుమార్  ఆమోదంతో దాసరి నరసింహను రాష్ట్ర కార్యదర్శిగా అధికారికంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ​ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ దాసరి నరసింహ నాయకత్వంలో ఎస్సీ సంక్షేమ సంఘం ఆశయాలు, లక్ష్యాలు మరియు కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరింత సమర్థవంతంగా అమలు కాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల రక్షణ, విద్య, ఉపాధి, సామాజిక న్యాయం మరియు సంక్షేమం కోసం ఆయన నిబద్ధతతో కృషి చేస్తారని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ​నూతనంగా నియమితులైన  దాసరి నరసింహ సంఘం నాయకులు, సభ్యులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.