BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

గంజాయి మాఫియాకు పోలీసుల చెక్

తెలంగాణ
/ నల్గొండ / కేతేపల్లి
09 May, 2026 - 02:36 PM
429 వీక్షణలు

గంజాయి మాఫియాకు పోలీసుల చెక్ NTODAY NEWS కేతపల్లి

కొర్లపహాడ్ వద్ద భారీగా గంజాయి తరలిస్తున్న లారీ సీజ్

నల్గొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలో శనివారం భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. పోలీసుల అప్రమత్తతతో అక్రమంగా తరలిస్తున్న ఈ మాదకద్రవ్యాల గుట్టు రట్టయింది. ​శనివారం ఉదయం కొర్లపహాడ్ టోల్‌గేట్ వద్ద కేతేపల్లి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక  లారీ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు దానిని ఆపి సోదా చేశారు. లారీలో తనిఖీ చేయగా భారీగా గంజాయి నిల్వలు బయటపడ్డాయి. దీంతో వెంటనే పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేశారు. ఈ

​తనిఖీలకు  సంబంధించి కేతేపల్లి ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ గంజాయి వంటి మాదకద్రవ్యాలు సమాజానికి, ముఖ్యంగా యువత భవిష్యత్తుకు పెద్ద శాపమని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి,  గంజాయి ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారు ? దీని వెనుక ఉన్న ముఠా ఎవరు ? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు లేదా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ఎస్ఐ సతీష్ ప్రజలను కోరారు.