BREAKING
ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం
www.ntodaynews.com

గంజాయి మాఫియాకు పోలీసుల చెక్

తెలంగాణ
/ నల్గొండ / కేతేపల్లి
09 May, 2026 - 02:36 PM
375 వీక్షణలు

గంజాయి మాఫియాకు పోలీసుల చెక్ NTODAY NEWS కేతపల్లి

కొర్లపహాడ్ వద్ద భారీగా గంజాయి తరలిస్తున్న లారీ సీజ్

నల్గొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలో శనివారం భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. పోలీసుల అప్రమత్తతతో అక్రమంగా తరలిస్తున్న ఈ మాదకద్రవ్యాల గుట్టు రట్టయింది. ​శనివారం ఉదయం కొర్లపహాడ్ టోల్‌గేట్ వద్ద కేతేపల్లి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక  లారీ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు దానిని ఆపి సోదా చేశారు. లారీలో తనిఖీ చేయగా భారీగా గంజాయి నిల్వలు బయటపడ్డాయి. దీంతో వెంటనే పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేశారు. ఈ

​తనిఖీలకు  సంబంధించి కేతేపల్లి ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ గంజాయి వంటి మాదకద్రవ్యాలు సమాజానికి, ముఖ్యంగా యువత భవిష్యత్తుకు పెద్ద శాపమని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి,  గంజాయి ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారు ? దీని వెనుక ఉన్న ముఠా ఎవరు ? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు లేదా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ఎస్ఐ సతీష్ ప్రజలను కోరారు.