BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

ఇందిరమ్మ ​ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి:

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
01 Aug, 2026 - 07:06 PM
38 వీక్షణలు

ఇందిరమ్మ ​ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి:

నిర్మాణాలు వేగవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి వి. వినోద్ కుమార్ అన్నారు.

 చిట్యాల  మండల పరిధిలోని పలు గ్రామ పంచాయతీల్లో శనివారం మండల ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలోని గుండ్రంపల్లి, వెలిమినేడు, పెద్దకాపర్తి గ్రామ పంచాయతీలలో పర్యటించిన ఆయన, నిర్మాణం లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఆయా గ్రామాలలోని అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లలకు అందుతున్న పోషకాహారం, కేంద్రాల నిర్వహణ తీరును తనిఖీ చేశారు. ​ఈ కార్యక్రమానికి చిట్యాల ఎంపీడీఓ జీ . పాండు, ఎంపీఓ ఏ కొటేష్, సంబంధిత గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.