BREAKING
మే 11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ 55 మిలియన్లలో ఒకసారి జరిగే అద్భుతం.. గంజాయి మాఫియాకు పోలీసుల చెక్ జనసేనలోకి భారీ చేరికలు నవదంపతులను ఆశీర్వదించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిపిర్టియూ ఏలూరు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షునిగా సత్తెనపల్లి రాము నియామకం రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం-రాహత్ వరం కనబడుట లేదు కుక్కలగూడూర్ గ్రామ మహిళ అదృశ్యం కూరెల్ల గ్రామంలో గ్రామదేవత బొడ్రాయి పండుగ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ సాయి దుర్గ యూత్ సంఘం మే 11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ 55 మిలియన్లలో ఒకసారి జరిగే అద్భుతం.. గంజాయి మాఫియాకు పోలీసుల చెక్ జనసేనలోకి భారీ చేరికలు నవదంపతులను ఆశీర్వదించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిపిర్టియూ ఏలూరు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షునిగా సత్తెనపల్లి రాము నియామకం రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం-రాహత్ వరం కనబడుట లేదు కుక్కలగూడూర్ గ్రామ మహిళ అదృశ్యం కూరెల్ల గ్రామంలో గ్రామదేవత బొడ్రాయి పండుగ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ సాయి దుర్గ యూత్ సంఘం
www.ntodaynews.com

జనసేనలోకి భారీ చేరికలు

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
09 May, 2026 - 01:36 PM
15 వీక్షణలు

జనసేనలోకి భారీ చేరికలు - బలపడుతున్న పవన్ కళ్యాణ్  నాయకత్వం!

జనసేనాని శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్  ఆశయాలు, సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై, పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం పాములవాక గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు, మాజీ MPP మరియు కాంగ్రెస్ హయాంలో ZPTC గా చేసిన కిల్లాడ వెంకట సాయి గారు, MPTC వెంకటలక్ష్మి గారు మరియు వారి దంపతులు తమ అనుచరులతో సుమారు 30 మందితో కలిసి ఈరోజు నా ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది.

రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలనే సంకల్పంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు వచ్చి, ప్రజాపక్షాన నిలబడేందుకు సిద్ధమైన వెంకట సాయి గారు, వెంకటలక్ష్మి గారికి మరియు వారి అనుచరులకు జనసేన పార్టీలోకి సాదర స్వాగతం పలుకుతున్నాము. అందరం కలిసి ఉమ్మడిగా నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం.