BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

జనసేనలోకి భారీ చేరికలు

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
09 May, 2026 - 01:36 PM
113 వీక్షణలు

జనసేనలోకి భారీ చేరికలు - బలపడుతున్న పవన్ కళ్యాణ్  నాయకత్వం!

జనసేనాని శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్  ఆశయాలు, సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై, పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం పాములవాక గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు, మాజీ MPP మరియు కాంగ్రెస్ హయాంలో ZPTC గా చేసిన కిల్లాడ వెంకట సాయి గారు, MPTC వెంకటలక్ష్మి గారు మరియు వారి దంపతులు తమ అనుచరులతో సుమారు 30 మందితో కలిసి ఈరోజు నా ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది.

రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలనే సంకల్పంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు వచ్చి, ప్రజాపక్షాన నిలబడేందుకు సిద్ధమైన వెంకట సాయి గారు, వెంకటలక్ష్మి గారికి మరియు వారి అనుచరులకు జనసేన పార్టీలోకి సాదర స్వాగతం పలుకుతున్నాము. అందరం కలిసి ఉమ్మడిగా నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం.