BREAKING
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు ఆడపిల్లలకు ఉచిత టైలరింగ్ శిక్షణ తొర్రూర్ హైవేపై రోడ్డు ప్రమాదం ఘనంగా పర్వతాపురంలో అంకమ్మ తల్లి విగ్రహ స్థాపన మహోత్సవం లోక్ అదాలత్ ద్వారా ఎక్సైజ్ కేసుల పరిష్కారానికి అవకాశం బీసీల కులగణన చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలి : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బదిలీపై వెళ్ళిన ఆలయ మాజీ ఇన్స్పెక్టర్ కి భక్తుల ఘన సన్మానం... మే 11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ 55 మిలియన్లలో ఒకసారి జరిగే అద్భుతం.. గంజాయి మాఫియాకు పోలీసుల చెక్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు ఆడపిల్లలకు ఉచిత టైలరింగ్ శిక్షణ తొర్రూర్ హైవేపై రోడ్డు ప్రమాదం ఘనంగా పర్వతాపురంలో అంకమ్మ తల్లి విగ్రహ స్థాపన మహోత్సవం లోక్ అదాలత్ ద్వారా ఎక్సైజ్ కేసుల పరిష్కారానికి అవకాశం బీసీల కులగణన చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలి : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బదిలీపై వెళ్ళిన ఆలయ మాజీ ఇన్స్పెక్టర్ కి భక్తుల ఘన సన్మానం... మే 11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ 55 మిలియన్లలో ఒకసారి జరిగే అద్భుతం.. గంజాయి మాఫియాకు పోలీసుల చెక్
www.ntodaynews.com

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు

తెలంగాణ
/ తెలంగాణ
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
10 May, 2026 - 11:32 AM
19 వీక్షణలు

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు

మైనర్ బాలిక ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభం

హైదరాబాద్ 

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరధ్పై మైనర్ బాలికకు సంబంధించిన కేసు నమోదైనట్లు సమాచారం. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

మొయినాబాద్ ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఘటనలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని సమాచారం. అలాగే వేధింపులు భరించలేక తమ కుమార్తె రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే ఈ వ్యవహారంపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా కాలేజ్ ర్యాగింగ్ ఘటనలో బండి సాయి భగీరధ్ పేరు వినిపించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, ఈ కేసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆరోపణలపై బండి సాయి భగీరధ్ లేదా కుటుంబ సభ్యుల స్పందన ఇంకా వెలువడలేదు.

పోలీసుల దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.