www.ntodaynews.com
మాచర్లలో వ్యక్తిపై దాడి.. ఆస్పత్రికి తరలింపు
ఆంధ్రప్రదేశ్
/
చిత్తూరు
మాచర్ల పట్టణంలోని గౌడ కాలనీలో వెంకట శ్రీనివాసరావు అనే వ్యక్తిపై కొందరు మహిళలతో వివాదం కారణంగా సోమవారం సాయంత్రం కర్రలు, రాళ్లతో దాడి జరిగింది. ఈ ఘటనలో గాయపడిన శ్రీనివాసరావును స్థానికుల సహాయంతో నరసరావుపేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.