www.ntodaynews.com
వైసీపీకి మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి గుడ్బై!?
ఆంధ్రప్రదేశ్
/
నెల్లూరు
నెల్లూరు జిల్లాకు చెందిన YCP మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన TDPలో చేరనున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుతో అసంతృప్తితో ఉన్న ఆయన, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. సుదీర్ఘ రాజకీయ అనుభవం, బలమైన క్యాడర్ కలిగిన మహీధర్ రెడ్డి పార్టీని వీడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద లోటుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.