BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

వైసీపీకి మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి గుడ్‌బై!?

ఆంధ్రప్రదేశ్
/ నెల్లూరు
23 Jun, 2026 - 09:06 AM
66 వీక్షణలు

నెల్లూరు జిల్లాకు చెందిన YCP మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన TDPలో చేరనున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుతో అసంతృప్తితో ఉన్న ఆయన, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. సుదీర్ఘ రాజకీయ అనుభవం, బలమైన క్యాడర్ కలిగిన మహీధర్ రెడ్డి పార్టీని వీడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద లోటుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.