www.ntodaynews.com
సీబీఐ ఎస్పీగా పల్నాడు ఎస్పీ కృష్ణారావు
ఆంధ్రప్రదేశ్
/
ఆంధ్రప్రదేశ్
పల్నాడు జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావుకు కేంద్ర సర్వీసుల్లో కీలక బాధ్యతలు దక్కాయి. ఆయనను సీబీఐ ఎస్పీగా నియమిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటేషన్పై కేంద్రానికి వెళ్తున్న ఆయన త్వరలోనే పల్నాడు జిల్లా ఎస్పీ బాధ్యతల నుంచి రిలీవ్ కానున్నారు. సీబీఐ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో నియామకం పొందడంపై పోలీసు వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.