BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

సీబీఐ ఎస్పీగా పల్నాడు ఎస్పీ కృష్ణారావు

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
23 Jun, 2026 - 09:08 AM
70 వీక్షణలు

పల్నాడు జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావుకు కేంద్ర సర్వీసుల్లో కీలక బాధ్యతలు దక్కాయి. ఆయనను సీబీఐ ఎస్పీగా నియమిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటేషన్‌పై కేంద్రానికి వెళ్తున్న ఆయన త్వరలోనే పల్నాడు జిల్లా ఎస్పీ బాధ్యతల నుంచి రిలీవ్ కానున్నారు. సీబీఐ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో నియామకం పొందడంపై పోలీసు వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.