మానవత స్వచ్ఛంద సేవ సంస్థ చిట్వేలి శాఖ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం..
మానవత స్వచ్ఛంద సేవ సంస్థ చిట్వేలి శాఖ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం..
మానవత చిట్వేలి శాఖ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం..
మానవతా స్వచ్ఛంద సంస్థ చిట్వేలి శాఖ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ మేరకు 2026,2027 సంవత్సరానికి సంబంధించిన నూతన కార్యవర్గం న్నీ, ఆదివారం స్థానిక శ్రీ సాయి వికాస్ పాఠశాల నందు నిర్వహించిననెలవారి సమావేశం లో అధ్యక్షులుగా దొండ్ల వాగు శ్రీనివాసులు, కార్యదర్శిగా రామిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి, ట్రెజరర్ తిరుమల రెడ్డయ్య, ఆత్మీయ సహకారం అధ్యక్షులుగా చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి, చైర్మన్ గా వీరాంజనేయరాజు, కో చైర్మన్ మునిరావు , కో కన్వీనర్ సాయిరాం, గౌరవ డైరెక్టర్ తిరుమల విశ్వనాథం , అడ్వైజర్ బోర్డ్ డైరెక్టర్ బోర్డ్ సభ్యులుగా 20 మంది సభ్యులను ఎంపిక చేశారు. అనంతరం సభ్యత నమోదులను విస్తృతం చేసి, మానవతా సేవలను విస్తరింపజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రామ్మోహన్ రావు, చౌడవరం మురళి రెడ్డి, కావేరి చంద్ర చలమారెడ్డి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.