BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 30 August 2026, 07:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మైదుకూరు ఎంఆర్‌ఓ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో సమన్వయ సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:42 PM
13 వీక్షణలు

మైదుకూరు: మైదుకూరు ఎంఆర్‌ఓ కార్యాలయంలో రాజకీయ అంశాలపై సమావేశం నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల అధికారి, మైదుకూరు తహసీల్దార్, దువ్వూరు తహసీల్దార్, చాపాడు తహసీల్దార్ పాల్గొన్నారు.

ఈ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర సామాజిక మాధ్యమ విభాగం సంయుక్త కార్యదర్శి గోవిందు రవి శంకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ తరఫున రాకెట్ రఫీ హాజరయ్యారు.

సమావేశంలో ఎన్నికలకు సంబంధించిన అంశాలు, రాజకీయ పార్టీలతో సమన్వయం, ఎన్నికల ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలు తదితర విషయాలపై చర్చించినట్లు సమాచారం. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం, రాజకీయ పార్టీల ప్రతినిధుల మధ్య సమన్వయంపై అధికారులు వివరించినట్లు తెలిసింది.