BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

మీ సేవ యాప్‌లో ఆర్టీసీ టికెట్లు.. త్వరలో అందుబాటులోకి రవాణా సేవలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 01:17 PM
13 వీక్షణలు

తెలంగాణ ప్రయాణికులకు మరో సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇకపై ఆర్టీసీ బస్సు టికెట్లను ‘మీ సేవ’ యాప్‌ ద్వారా కూడా బుక్‌ చేసుకునే అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రజా రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సులతో పాటు మెట్రో, ఆటో, క్యాబ్‌ సేవలను కూడా ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే ప్రయాణికులు ఒకే యాప్‌ ద్వారా తమ ప్రయాణ ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చు. గమ్యస్థానానికి అనుగుణంగా బస్సు, మెట్రో, ఇతర రవాణా మార్గాలకు ముందస్తుగా టికెట్లు బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. టికెట్‌ చార్జీలను కూడా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించవచ్చు.

ప్రయాణికులకు సమయం ఆదా కావడంతో పాటు ప్రజా రవాణా సేవలను మరింత సులభంగా వినియోగించుకునేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.