BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 05 April 2026, 08:45 pm
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ మండల, కార్పొరేషన్ ఇన్-ఛార్జ్‌ల నియామకం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
05 Apr, 2026 - 08:45 PM
124 వీక్షణలు

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ మండల, కార్పొరేషన్ ఇన్-ఛార్జ్‌ల నియామకం

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా జిల్లా అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఆదివారం కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ, జిల్లాలోని మండలాలు, మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లకు నూతన ఇన్-ఛార్జీలను నియమించారు. ఈ నియామకాల్లో భాగంగా కార్పొరేషన్ ఇన్-ఛార్జీలుగా వేణు, శారద, బొల్లం భీమయ్య, సంధ్యారాణి, మరియు కళావతిలను ఎంపిక చేయగా, హాజీపూర్ మండల ఇన్-ఛార్జ్‌గా రేణిగుంట రమేష్ బాధ్యతలు చేపట్టారు. నియమితులైన ఇన్-ఛార్జీలు వెంటనే క్షేత్రస్థాయిలోకి వెళ్లి బూత్ లెవల్ నుండి గ్రామ, మండల మరియు పట్టణ స్థాయి కమిటీలను పటిష్టం చేయాలని, పార్టీ అభివృద్ధికి పునరంకితం కావాలని ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు