BREAKING
మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ తాడికొండ: గోపి మృతి పై పోలీసుల వివరణ .... పటాన్‌చెరు: పాఠశాలలో నాలుగు గదులకు శంకుస్థాపన ముత్యాలమ్మపాలెంలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో పర్మిషన్..... ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ తాడికొండ: గోపి మృతి పై పోలీసుల వివరణ .... పటాన్‌చెరు: పాఠశాలలో నాలుగు గదులకు శంకుస్థాపన ముత్యాలమ్మపాలెంలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో పర్మిషన్..... ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది
Date of Publish : 03 September 2026, 10:36 am
Posted by : SEETHA KIRAN KUMAR

నేపాల్‌కు భారత్ భారీ సాయం.. ఐదో విమానం పయనం

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
03 Sep, 2026 - 10:36 AM
4 వీక్షణలు

11 మంది సభ్యుల రెస్క్యూ టీమ్‌తో ప్రత్యేక విమానం.. 5.5 టన్నుల అత్యవసర సామగ్రి తరలింపు

న్యూఢిల్లీ | Ntoday News

వరదలతో తీవ్రంగా ప్రభావితమైన నేపాల్‌కు భారత్ మరోసారి అండగా నిలిచింది. సహాయక చర్యల్లో భాగంగా 11 మంది సభ్యులతో కూడిన రెస్క్యూ టీమ్‌తో ప్రత్యేక విమానం నేపాల్‌కు బయలుదేరింది.

ఈ విమానం ద్వారా సుమారు 5.5 టన్నుల అత్యవసర మందులు, ప్రత్యేక పరికరాలు తరలిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ఈ సామగ్రి ఉపయోగపడనుంది.

నేపాల్‌లో వరద బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఇది ఐదో విమానంగా పయనించినట్లు సమాచారం. విపత్తు సమయంలో పొరుగు దేశానికి అవసరమైన సహాయాన్ని అందిస్తూ భారత్ తన మానవతా దృక్పథాన్ని చాటుకుంటోంది.