BREAKING
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న
www.ntodaynews.com

నిప్పుల కొలిమిలా తెలంగాణ NTODAY NEWS హైదరాబాద్

తెలంగాణ
/ హైదరాబాద్
13 May, 2026 - 06:06 PM
205 వీక్షణలు

40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.

*రాబోయే 3 రోజులు అత్యంత కీలకం

తెలంగాణ రాష్ట్రం భానుడి భగభగలతో ఉడికిపోతోంది. వేసవి తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత 'రెడ్ అలర్ట్' స్థాయికి చేరుకుంది. ​రాబోయే 14, 15, 16 తేదీల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ​ఆదిలాబాద్, ​కొమరం భీమ్ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ​జగిత్యాల, నిర్మల్, ​నిజామాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది ​ఈ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. బిప్రజలకు సూచనలు తీవ్రమైన వడగాల్పులు వీచే ప్రమాదం ఉన్నందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ శాఖ మరియు ఆరోగ్య శాఖ అధికారులు  ప్రజలను అప్రమత్తం చేశారు.