BREAKING
మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి తేదీ! మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి తేదీ!
www.ntodaynews.com

పాము కాటుతో దుక్కిటెద్దు మృతి.. రైతుకు తీరని నష్టం

తెలంగాణ
/ జనగామ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 07:59 PM
31 వీక్షణలు

జనగామ జిల్లా దర్ధపల్లి గ్రామం దుబ్బ తండా గ్రామపంచాయతీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుగులోత్ మూన్య తండ్రి సర్యాకు చెందిన దుక్కిటెద్దు పాము కాటుకు గురై మృతి చెందింది.

రోజువారీగా మేత కోసం వెళ్లిన దుక్కిటెద్దు తిరిగి వచ్చిన అనంతరం పాము కాటుకు గురైనట్లు రైతు తెలిపారు. వ్యవసాయ పనులకు ఎంతో ఉపయోగపడే ఆ ఎద్దు మృతి చెందడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మృతి చెందిన దుక్కిటెద్దు విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపారు.

పేద రైతుకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం గుర్తించి ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు కోరారు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు పశువుల నష్టం పెద్ద భారంగా మారుతోందని, అధికారులు స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.