BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

పోలవరం సహకార సంఘం నుంచి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 10:13 PM
397 వీక్షణలు

పోలవరం సహకార సంఘం నుంచి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం సహకార సంఘంలో రుణం పొందిన పోతనపల్లి గ్రామానికి చెందిన భూక్య నాగిని మృతి చెందగా, వారి కుటుంబానికి సంఘం తరఫున ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా పోలవరం పిఏసియస్ చైర్పర్సన్ యర్రా ప్రసాదరావు బాణావతు లూసికి రూ.10,000 అందజేశారు.

ఈ కార్యక్రమంలో పోతనపల్లి టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు ధారావతు భాస్కరరావు, చాట్రాయి మండల తెలుగు యువత అధ్యక్షుడు కోసరాజు సుబ్బారావు (అబ్బులు చౌదరి), ఎస్టీ సెల్ అధ్యక్షుడు లావురి వెంకటేశ్వరరావు, సాంస్కృతిక & కల్చరల్ సెల్ అధ్యక్షుడు తుమ్మలపల్లి సుధాకర్ రావు, వాణిజ్య విభాగం సెక్రటరీ గుంపుల రాము, జనసేన ఉపాధ్యక్షుడు తుమ్మలపల్లి పాపారావు పాల్గొన్నారు.

అలాగే ధరావతు మంగయ్య, ధరావతు మల్లిఖార్జున రావు, గ్రామ నాయకులు బాణావతు కృష్ణప్రసాద్, 21వ భూత్ కన్వీనర్ బాణావతు ఏసుబాబు, కన్నెగంటి శంకరరావు, ధరావతు మురార్జీ, లావురి వెంకటేశ్వరరావు, బాణావతు రాములు తదితర గ్రామ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.