BREAKING
తొర్రూర్ పట్టణంలోని నూతనంగా శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం బీసీ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు గడువు పొడిగింపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొర్రూర్ పట్టణంలోని నూతనంగా శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం బీసీ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు గడువు పొడిగింపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
www.ntodaynews.com

ప్రార్థనా స్థలాల్లో శబ్ద కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
12 May, 2026 - 03:22 AM
13 వీక్షణలు

ప్రార్థనా స్థలాల్లో శబ్ద కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు లేఖ

అమరావతి:

రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగం వల్ల ఏర్పడుతున్న శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు.

శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆయన లేఖలో కోరినట్లు సమాచారం.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రార్థనా స్థలాల్లో శబ్ద పరిమితులను పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.