BREAKING
నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి
www.ntodaynews.com

ప్రార్థనా స్థలాల్లో శబ్ద కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
12 May, 2026 - 03:22 AM
52 వీక్షణలు

ప్రార్థనా స్థలాల్లో శబ్ద కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు లేఖ

అమరావతి:

రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగం వల్ల ఏర్పడుతున్న శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు.

శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆయన లేఖలో కోరినట్లు సమాచారం.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రార్థనా స్థలాల్లో శబ్ద పరిమితులను పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.