BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

ప్రార్థనా స్థలాల్లో శబ్ద కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
12 May, 2026 - 03:22 AM
101 వీక్షణలు

ప్రార్థనా స్థలాల్లో శబ్ద కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు లేఖ

అమరావతి:

రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగం వల్ల ఏర్పడుతున్న శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు.

శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆయన లేఖలో కోరినట్లు సమాచారం.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రార్థనా స్థలాల్లో శబ్ద పరిమితులను పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.