BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 25 March 2026, 04:37 pm
Posted by : కొత్తపల్లి వినోద్ కుమార్

రక్తదాతలే నేటి నవ జీవన స్పూర్తి

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
కొత్తపల్లి వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గ ప్రతినిధి
25 Mar, 2026 - 04:37 PM
124 వీక్షణలు

రక్తదాతలే నేటి నవ జీవన స్పూర్తి ప్రదాతలు లక్ష్మణ కుటాల

కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు సాయిలత అనే గర్భిణీకి  అత్యంత అరుదుగా లభించే A-Ve బ్లడ్  అత్యవసరం అని వైద్యులు సూచించడం జరిగిందని తెలిపిన వెంటనే అర్థరాత్రి సమయంలో వచ్చి A-Ve బ్లడ్ రక్తదానం చేసిన ఖాదర్ ఖాన్ సార్ మంచి మనస్సుకు , సేవాగుణానికి మన అఖిల భారత చిరంజీవి యువత మరియు రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి తరపున హృదయ పూర్వక అభినందనలు తెలిపిన అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు లక్ష్మణ కుటాల.అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తదానం చెయ్యడం ఆకలితో ఉన్న వారికి అన్నదానం చెయ్యడం రెండూ దైవ కార్యాలు అటువంటి సమాజ సేవకులే నేటి ఆధునిక  సమాజానికి ఆదర్శం అంటూ అత్యవసర పరిస్థితుల్లో సమయాన్ని దూరాన్ని లెక్కచెయ్యకుండా ఒక నిండు గర్భిణీ ఇబ్బందుల్లో ఉన్నదని తెలుసుకొని వచ్చి రక్తదానం చేసిన నారాయణ స్కూల్ ఉపాధ్యాయులు ఖాదర్ ఖాన్  లాంటి ఎంతో మంది అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేస్తున్న రక్తదాతలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని లక్ష్మణ కుటాల తెలిపారు.*