BREAKING
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న
www.ntodaynews.com

​స్వర్ణకార కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలి: కూనూరు సంజయ్ దాస్ గౌడ్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
13 May, 2026 - 06:14 PM
102 వీక్షణలు

​NTODAY NEWS చిట్యాల 

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ ఒక ప్రకటనలో స్వర్ణకారులు మరియు అనుబంధ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారం ధరల పెరుగుదల, యంత్రాల వినియోగం మరియు పనుల కొరత వల్ల వేలాది మంది స్వర్ణకార కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నాయని అన్నారూ.  ప్రధాని మోదీ ప్రకటన నేపథ్యంలో, కుదేలైన ఈ రంగానికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ​ప్రత్యేక ఆర్థిక సహాయ ప్యాకేజీ మరియు సబ్సిడీతో కూడిన రుణాలు అందించాలి అని,  ​ఆరోగ్య బీమా, పిల్లల చదువులకు స్కాలర్‌షిప్‌లు, మరియు వృద్ధులకు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు ​సంప్రదాయ వృత్తి పరిరక్షణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి చేసి, ​నైపుణ్యాభివృద్ధికి ఆధునిక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి పేర్కొన్నారు. ​దేశ సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తున్న స్వర్ణకారుల భవిష్యత్తును కాపాడటం ప్రభుత్వాల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.