BREAKING
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం
www.ntodaynews.com

తెలంగాణలో నిలిచిపోయిన రైతు బీమా

తెలంగాణ
/ హైదరాబాద్
16 Aug, 2026 - 10:52 AM
31 వీక్షణలు

తెలంగాణలో నిలిచిపోయిన రైతు బీమా

తెలంగాణలో రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే రైతుబీమా పథకం 2026–27 సంవత్సరానికి నిలిచిపోయినట్లు సమాచారం. రైతు అకాల మరణం చెందితే కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.

జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)తో కలిసి అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 42.16 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 14వ తేదీలోగా ప్రభుత్వం రైతుబీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం సుమారు రూ.1,400 కోట్లను ప్రీమియంగా చెల్లించాల్సి ఉండగా, 2026–27 సంవత్సరానికి ఇప్పటివరకు ప్రీమియం చెల్లించలేదని ఆరోపణలు వస్తున్నాయి.

ప్రీమియం చెల్లింపు గడువు ముగిసినా ప్రభుత్వం చెల్లింపులు చేపట్టకపోవడంతో రైతుబీమా పథకం భవిష్యత్తుపై లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. అకాల మరణంతో కుటుంబాన్ని కోల్పోయే రైతు కుటుంబాలకు రైతుబీమా కీలకమైన ఆర్థిక అండగా ఉందని, ప్రభుత్వం వెంటనే ప్రీమియం చెల్లించి పథకాన్ని కొనసాగించాలని రైతులు కోరుతున్నారు.