BREAKING
బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఆగస్టు 9 ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని జయప్రదం చేయండి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరిగిన జైలు భరో ను జయప్రదం చేద్దాం - citu జాతీయ చేనేత దినోత్సవం నేడు ఇకత్ ను దరిద్దాం చేనేతను ఆదరిద్దాం రౌడీ, హిస్టరీ షీటర్ల పై నిరంతర నిఘా ఉంచాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్.... మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఆగస్టు 9 ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని జయప్రదం చేయండి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరిగిన జైలు భరో ను జయప్రదం చేద్దాం - citu జాతీయ చేనేత దినోత్సవం నేడు ఇకత్ ను దరిద్దాం చేనేతను ఆదరిద్దాం రౌడీ, హిస్టరీ షీటర్ల పై నిరంతర నిఘా ఉంచాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్.... మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్...
www.ntodaynews.com

తమిళనాడు సీఎం విజయ్‌ విడాకుల కేసులో కీలక మలుపు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Aug, 2026 - 06:28 PM
57 వీక్షణలు

తమిళనాడు సీఎం విజయ్‌ విడాకుల కేసులో కీలక మలుపు

చెంగల్‌పట్టు: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ దాంపత్య జీవితానికి సంబంధించిన విడాకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్‌ భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఆమె తాజాగా వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ కేసు విచారణకు తెరపడింది.

విడాకుల కోసం సంగీత చెంగల్‌పట్టు జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు కొంతకాలంగా కోర్టు పరిధిలో కొనసాగుతోంది. అయితే తాజాగా ఆమె తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో కేసును కోర్టు ముగించింది. దీంతో విజయ్‌-సంగీత దంపతులకు సంబంధించిన విడాకుల వ్యవహారంపై నెలకొన్న న్యాయపరమైన ప్రక్రియ ముగిసినట్లయింది.

కేసు ఉపసంహరణకు సంబంధించిన కారణాలను సంగీత తరఫు నుంచి అధికారికంగా వెల్లడించలేదు. పిటిషన్‌ వెనక్కి తీసుకోవడంతో ఇక ఈ కేసులో తదుపరి విచారణ అవసరం లేదని చెంగల్‌పట్టు జిల్లా కోర్టు స్పష్టం చేస్తూ కేసును ముగించింది.

ఈ పరిణామం తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి విజయ్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం కావడంతో విడాకుల కేసు వ్యవహారం మొదటి నుంచీ ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. తాజాగా భార్య పిటిషన్‌ ఉపసంహరించుకోవడంతో ఈ వ్యవహారానికి తాత్కాలికంగా ముగింపు లభించింది.