BREAKING
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న
www.ntodaynews.com

త్రేతాయుగపు ఆనవాళ్లతో 'పాత మంచిర్యాల' రామలింగేశ్వరాలయం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
27 Mar, 2026 - 06:03 PM
70 వీక్షణలు

త్రేతాయుగపు ఆనవాళ్లతో 'పాత మంచిర్యాల' 

మంచిర్యాల, మార్చి 27: జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల ప్రాంతంలో కొలువై ఉన్న రామలింగేశ్వర ఆలయం పురాణ ప్రాశస్త్యంతో విరాజిల్లుతోంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం త్రేతాయుగపు ఆనవాళ్లకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు.

రామలింగేశ్వరాలయ విశేషాలు:

వనవాస కాలం నాటి ప్రతిష్ఠ: త్రేతాయుగంలో శ్రీ సీతారాములు గోదావరి తీరం వెంట వనవాసం చేస్తున్న సమయంలో, ఇక్కడి ప్రాధాన్యతను గుర్తించి స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారని భక్తుల ప్రగాఢ నమ్మకం.

వానర సైన్యం భాగస్వామ్యం: ఈ ఆలయ నిర్మాణంలో వానర సైన్యం పాలుపంచుకుందని, దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ ఆలయ పరిసరాల్లో కనిపిస్తాయని స్థానికులు చెబుతున్నారు.

ఆలయ ఆస్తులు: ఈ క్షేత్రానికి వందల ఎకరాల మాగాణి భూమితో పాటు, చారిత్రక నేపథ్యం కలిగిన 'రాముని చెరువు' కూడా అనుబంధంగా ఉందని వివరించారు.

పురాతన కట్టడాలు, ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన ఈ ఆలయం జిల్లాలోనే ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్ర మహిమను తెలుసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు