BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

తెలంగాణ
25 May, 2025 - 08:18 AM
371 వీక్షణలు
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని లోయోలా హై స్కూల్ 2007-08 విద్యా సంవత్సరంలో చదివిన పూర్వ  విద్యార్థినీ,విద్యార్థుల ఆదివారం రోజున ఘనంగా అపూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో తల్లి తండ్రి తరువాత ఉపాధ్యాయులే విద్యార్థులకు మార్గదర్శకమని, ప్రతి ఒక్క విద్యార్థి ఉపాధ్యాయుల మాట వింటే ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తామని , పాఠశాల దశలో ఏర్పడిన స్నేహం ఎల్లప్పుడూ ఉంటుందని ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఎల్లవేళలా మేము ఉంటు సహకరించుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తమకు విద్యా బుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో లోయోలా హై స్కూల్ కరస్పాండెంట్ సుందర్ రాజు, ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, అశోక్, గోపాల్ రెడ్డి, మహమ్మద్ ఫరీద్, నర్సిరెడ్డి 2007 2008 సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube