BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని సమర్పించిన ప్రజా పోరటసమితి PRPS

తెలంగాణ
/ వరంగల్ / వరంగల్
Reporter
Boya Swamy Chityala Mandal
26 Aug, 2026 - 09:33 PM
13 వీక్షణలు

26-08-2026

వరంగల్

రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని సమర్పించిన ప్రజా పోరటసమితి PRPS

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీ.సీ.ఐ.) వరంగల్ లోని జనరల్ మేనేజర్ (జి. ఎం.) కు పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని సమర్పించిన ప్రజా పోరాట సమితి (PRPS).

గత పత్తి సీజన్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సి.సి.ఐ.) దేశవ్యాప్తంగా తీసుకున్న తిలోదకా నిర్ణయాల వల్ల పత్తి రైతాంగం తీవ్రంగా దారుణంగా దోపిడీకి గురైందని, ఈ స్థితిలో పత్తి రైతాంగాన్ని కాపాడడానికి క్రింద డిమాండ్లను అమలు చేయాలని వరంగల్లోని జనరల్ మేనేజర్ (G. M)కి వినతి పత్రాన్ని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర నాయకత్వం అందించింది.

ఇందులో నూనె వెంకట్ స్వామి (రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా పోరాట సమితి (PRPS)), బిల్లా ప్రభాకర్ రావు (వరంగల్ జిల్లా), మామిడి రామ్ ప్రసాద్ (జనగామ జిల్లా), పగడాల సురేష్ (మహబూబ్ నగర్ జిల్లా), భీమీడి సత్యనారాయణ రెడ్డి (సూర్యాపేట జిల్లా) వివిధ జిల్లాల PRPS జిల్లా ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది

అట్టి మెమోరాండం లో బుధవారం క్రింది అంశాలు కోరబడ్డాయి.

  1. క్వింటా పత్తి మద్దతు ధరను 8,600 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు పెంచాలి
  2. పత్తి కొనుగోళ్లకు లోగడ అనుసరించిన 12% తెమను అమలుచేయాలి. అంతకు తగ్గించవద్దు.
  3. పత్తి రైతుల పంట అమ్మకాలకు ఉపయోగిస్తున్న ఆన్ లైన్ బుకింగ్ పద్ధతి ని రద్దు చేయాలి. లోగడ అనుసరించిన టోకెన్ పద్ధతిని అనుసరించాలి. ఎందుకంటే ఎక్కువ మంది రైతులు కౌలు రైతులు అయినందున కొనిగోళ్లకు ఆన్ లైన్ పద్ధతి ఆచరణలో సాధ్యం కాక రైతులు ఇబ్బంది పడుతున్నారు.
  4. పత్తి మిల్లుల విషయంలో Level 1, Level 2, Level 3 విధానాన్ని రద్దు చేసి అన్ని మిల్లులలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సి. సి. ఐ) కొనిగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
  5. తెలంగాణ జిల్లాల్లో పత్తి పంట చివరి క్వింటా వరకు కొనుగోలు చేసే వరకు సి. సి. ఐ కేంద్రాలను కొనసాగించాలి.